October 16, 2025
News Telangana
Image default
Telangana

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు దంపతులు

సిద్దిపేట ప్రతినిధి నవంబర్ 30 (న్యూస్ తెలంగాణ):- సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం 114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు

  • రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని..
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు..
  • గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉంది..
  • రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి.. అని
  • ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేది.. అని
  • పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలి అని
  • కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారు.. అని
  • నాగార్జున సాగర్ ఇష్యూ పై పోలింగ్ ముగిశాక మాట్లాడుతా… అని తెలిపారు
0Shares

Related posts

హత్య కేసులో ముగ్గురు నేరస్తులకి జీవిత ఖైదీ శిక్ష

News Telangana

మానవత్వాన్ని చాటుకున్న అవునూర్ గ్రామస్తులు

News Telangana

హీరో వెంకటేష్ సోదరుడు సురేష్ లపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

News Telangana

Leave a Comment