October 16, 2025
News Telangana
Image default
PoliticalTelangana

ఘనవిజయం సాధించిన సునీత లక్ష్మారెడ్డి

న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::
నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి 9,167 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సునీత లక్ష్మారెడ్డి 19 వా రౌండ్ లో ముందంజలో నిలిచిన సునీత లక్ష్మారెడ్డి.22వ రౌండ్ ముగిసేసరికి 9,167 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో సంబరాలు జరుపుకుంటున్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. వారు మాట్లాడుతు తనను గెలిపించిన నా విజయానికి తోడ్పడిన బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సునీత లక్ష్మారెడ్డి

0Shares

Related posts

టీ-వర్క్స్ సీఈవో ను తొలగించిన తెలంగాణ ప్రభుత్వం

News Telangana

క్రికెట్ క్రీడల విజేతలకు బహుమతులు పంపిణి

News Telangana

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో ‘పొదెం’ భేటీ

News Telangana

Leave a Comment