October 16, 2025
News Telangana
Image default
Telangana

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Telangana : 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంత చారి అమరుడయ్యాడని, ఇప్పుడదే రోజు కాంగ్రెస్ గెలవడం ఆయనకు ఘనమైన నివాళి అని తెలిపారు. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్ఫూర్తిని నింపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం’ అని తెలిపారు.

0Shares

Related posts

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

News Telangana

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana

బోడుప్పల్లో చెంచల నర్సింగ్ రావు అన్నప్రసాద వితరణ

News Telangana

Leave a Comment