October 16, 2025
News Telangana
Image default
Telangana

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana : ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. డీజీపీతోపాటు రేవంత్ ఇంటికి వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

0Shares

Related posts

లెక్కలు తేల్చాల్సిందే – సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

నేటి రాశి ఫలితాలు.. ఆ రాశుల వారికి అంతా శుభమే

News Telangana

కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

News Telangana

Leave a Comment