October 17, 2025
News Telangana
Image default
PoliticalTelangana

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించండి:మంత్రి కొండ సురేఖ

హైదరాబాద్, డిసెంబర్13 ( News Telangana ) :- వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి నిర్వహించే మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడా రం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించ డానికి మరియు. యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని,అట్టి పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా ప్రతిపా దించిన ప్రతిపాదనను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

0Shares

Related posts

వైభవోపేతంగా సద్దుల బతుకమ్మ  పండుగ సంబరాలు

News Telangana

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన అఖిలపక్ష నాయకులు

News Telangana

నేడు ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

News Telangana

Leave a Comment