July 21, 2025
News Telangana
Image default
AndhrapradeshCinima News

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

తిరుమల, డిసెంబరు15 ( News Telangana ) :-
బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరు మలకు చేరుకున్నారు. రాథేయం అతిథిగృహంలో టీటీడీ ఆమెకు బసకల్పిం చింది. దీపిక పదుకొనే శుక్ర వారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించు కున్నారు. టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు సమ ర్పించారు.

0Shares

Related posts

బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్ బెనిఫిట్స్ ఇవే

News Telangana

ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు : చంద్రబాబు

News Telangana

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత

News Telangana

Leave a Comment