October 16, 2025
News Telangana
Image default
Telangana

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

హైదరాబాద్ జనవరి 24 ( న్యూస్ తెలంగాణ ) : సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది.

యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీక రించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

0Shares

Related posts

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

News Telangana

విద్యార్థినిపై శ్రీ చైతన్య పాఠశాల టీచర్ తిట్ల దండకం…?

News Telangana

కామారెడ్డి ఆరో రౌండ్.. రేవంత్ ముందంజ

News Telangana

Leave a Comment