July 20, 2025
News Telangana
Image default
Andhrapradesh

బెజవాడలో ఫ్లెక్సీ వార్

ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు…

“సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన…

బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తోంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు ‘మేము సిద్ధమే’ అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు.

అందులో పవన్ కళ్యాణ్ పాటు వంగవీటి రంగ ఫొటోలను ప్రింట్ చేశారు.

0Shares

Related posts

Michaung Cyclone: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించనున్న చంద్రబాబు

News Telangana

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

News Telangana

మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!

News Telangana

Leave a Comment