July 21, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

సైకిల్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

  • చికిత్స పొందుతూ గ్రామీణ వైద్యుడు మృతి

ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన గ్రామీణ వైద్యుడు (ఆర్.ఎం.పి) పత్రి గంగాధర్ (45) తన
వృత్తి లో భాగంగా ఫిబ్రవరి 4 ఆదివారం రోజున రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో సైకిల్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో స్థానిక బస్సు స్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా తలకు రక్తస్రావంతో కూడిన బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున మృతి చెందాడని, మృతుని కొడుకు రాకేష్ (20) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.

0Shares

Related posts

సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది:ఎ.ఐ.ఎఫ్.బి

News Telangana

నల్ల బండ గుట్ట రాఘవాపురం రైతుల సమస్యపై ఆర్డీవో విచారణ…!

News Telangana

ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం 30 ఏళ్ల కల : దామోదర

News Telangana

Leave a Comment