July 21, 2025
News Telangana
Image default
Telangana

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు బోల్తా. 30 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా ప్రతినిధి చింతలపాలెం ఏప్రిల్ 20: ( న్యూస్ తెలంగాణ )

చింతలపాలెం మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో 20 నుంచి 30 మందికి గాయాలయ్యాయి పూర్తి వివరాల్లోకి వెళితే కోదాడ డిపో కు చెందిన బస్సు కోదాడ నుంచి చింత్రియాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్​ ను తప్పించబోయి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 నుఏంచి 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మేళ్లచెరువు, హుజూర్​ నగర్ ఏరియా హాస్పటలకు 108 ద్వారా తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 నుంచి 60 ప్రయాణికులు ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

0Shares

Related posts

దేశ సార్వభౌమాధికార భవనంపైనే దాడి జరిగితే కేంద్రం చేతగాని తనం : భుక్యా సురేష్ నాయక్

News Telangana

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

Leave a Comment