
News Telangana :- బూర్గంపాడు మండలంలో సీఐ సతీష్,ఆదేశాల మేరకు సుమారు కోటి విలువ గల 204 కిలోల గంజాయి పట్టివేత.వ్యక్తి అరెస్ట్. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చింతూరు నుండి హర్యానకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. శభాష్ మేడ ప్రసాద్ అంటూ ఉన్నతాధికారులు,ప్రజలు ప్రశంసలు. ఈ దాడుల్లో ఎస్సై నాగ బిక్షం,సిబ్బంది పాల్గొన్నారు.