October 16, 2025
News Telangana
Image default
Telangana

మహాత్ముడి 156వ జయంతి వేడుకలు

రాయికల్, అక్టోబర్ 2, న్యూస్ తెలంగాణ :- భారత జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణములోని గాంధీ విగ్రహనికి రాయికల్ మునిసిపల్ కమీషనర్ టి. మనోహర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ తో పాటు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Related posts

కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొని రైతులను ఆదుకోండి

News Telangana

ప్రజావాణి కి హాజరైన అధికారులు

News Telangana

అభివృద్ధి ప్రధాతలకు పాలాభిషేకం.. ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి

News Telangana

Leave a Comment