October 16, 2025
News Telangana
Image default
Telangana

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ క్రాంతి కిరణ్

కేసముద్రం,అక్టోబర్ 7,న్యూస్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎస్.ఐ గా విధులలో చేరి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకముగా కలిసారు ఎస్.ఐ కనుకుల క్రాంతి కిరణ్.

0Shares

Related posts

సినీ నిర్మాత హత్య కేసు ఎఫెక్ట్ .. ఏసీపీ సుధీర్ బాబు సస్పెండ్

News Telangana

రిజిస్ట్రేషన్ శాఖ … రోత పుట్టిస్తున్న శాఖ …? మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం

News Telangana

క్రికెట్ క్రీడల విజేతలకు బహుమతులు పంపిణి

News Telangana

Leave a Comment