October 15, 2025
News Telangana
Image default
Telangana

మేడి శీను కుటుంబాన్ని పరామర్శించిన జాటోత్ హరీష్ నాయక్

కేసముద్రం,అక్టోబర్ 15, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం
కొత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన మేడిపల్లి శ్రీనువాసు కుమారుడు సుశ్రిత్ దరహాస్ మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే
వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించి,ఓదార్చి మనోధైర్యంతో ఉండాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు
కేసముద్రం మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ హరీష్ నాయక్. కార్యక్రమంలో హరీష్ నాయక్ వెంట
శీలం సత్యనారాయణ,
మిట్ట గడుపుల జెలేందర్ తదితరులు ఉన్నారు.

0Shares

Related posts

తెలంగాణ రైతులందరికీ నేటి నుండి పెట్టుబడి సహాయం: సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News Telangana

భారతీయ విద్యార్థులు రాకుండా ట్రంప్ మరో రూల్ !

News Telangana

Leave a Comment