October 16, 2025
News Telangana
Image default
Telangana

ఉపాధ్యాయులకు సృజనాత్మకత అవసరం: ఉమ్మడి ఖమ్మం RCO సి హెచ్ రాంబాబు


మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకులపాఠశాల రఘునాథపాలెం(బాలురు)లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి లివిన్ స్టన్ తయారుచేసిన సోషల్ స్టడీస్ మంత్లీ మ్యాగజిన్ నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ గురుకులాల ఆర్ సి ఓ రాంబాబు ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ నేటి సోషల్ మీడియా యుగంలో ఉపాధ్యాయులకు సృజనాత్మకత అవసరమని అది బోధనలో సులభతరం చేస్తుందని విద్యార్థులని ఆకట్టుకుంటుందని అన్నారు. లివింగ్ మాట్లాడుతూ ఆర్ సి ఓ చేతుల మీద ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉంది అని మరియు మ్యాగజిన్ తయారీ చేయటానికి నన్ను ప్రోత్సహించిన మా పాఠశాల ప్రిన్సిపాల్ రాము కి ఏటీపీ భాషా సార్ కి తోటి ఉపాధ్యాయుల అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాము పాల్గొన్నారు

0Shares

Related posts

అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

బిఆర్ఎస్ కి భారీ షాక్

News Telangana

Leave a Comment