October 17, 2025
News Telangana
Image default
Telangana

విజయం తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Telangana : 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంత చారి అమరుడయ్యాడని, ఇప్పుడదే రోజు కాంగ్రెస్ గెలవడం ఆయనకు ఘనమైన నివాళి అని తెలిపారు. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్ఫూర్తిని నింపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం’ అని తెలిపారు.

0Shares

Related posts

మందకృష్ణ మాదిగ కి ఘన స్వాగతం పలుకుటకు తరలి వెళ్తున్న మాదిగ సామాజిక వర్గం

News Telangana

తంగళ్లపెల్లి ఎస్సై పై తప్పుడు కథనాలు

News Telangana

ప్రజావాణి కి హాజరైన అధికారులు

News Telangana

Leave a Comment