October 16, 2025
News Telangana
Image default
Telangana

న్యూస్ తెలంగాణ కార్యాలయాన్ని సందర్శించిన నేటి జాగృతి సీఈఓ మన్మధరావు

  • శాలువాతో ఘనంగా సన్మానించిన న్యూస్ తెలంగాణ సంస్థల సీఈఓ మందడపు సాయి మనోహర్

హైదారాబాద్ / న్యూస్ తెలంగాణ :- హైదరాబాద్ కేంద్రం గా గత ఎనిమిది సంవత్సరాలుగా అమోగా మీడియా న్యూస్ ఛానల్ నడిపిస్తున్నా అమోగా మీడియా సిఈఓ అండ్ వ్యవస్థాపకులు మన్మధరావు నేడు న్యూస్ తెలంగాణ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మన్మధరావు కు ఘనంగా శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించిన మందడపు సాయి మనోహర్ ఇటీవల కాలంలో నేటి జాగృతి తెలుగు జాతీయ దినపత్రికను ప్రారంభించిన సందర్భంగా సోమవారం తన పాత మిత్రుడైన న్యూస్ తెలంగాణ సంస్థల చైర్మన్ అండ్ సీఈవో మందడపు సాయి మనోహర్ ని హైదారాబాద్ కార్యాలయంలో గౌరవప్రదంగా కలిసి కార్యాలయాన్ని సందర్శించినారు మీడియా యొక్క పరిస్థితులపై, భవిష్యత్తు కార్యచరణ ను ఉద్దేశించి మాట్లాడినట్లు సమాచారం.

0Shares

Related posts

కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

News Telangana

ట్రాక్టర్లు లీజుకి ఇస్తే… నకిలీ పత్రాలతో కాజేశారు…?

News Telangana

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

News Telangana

Leave a Comment