October 16, 2025
News Telangana
Image default
Telangana

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన పిఎస్ఆర్

ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన మెరుగు జంపయ్య (మటన్ వ్యాపారి) ఇటీవలే అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు (పిఎస్ఆర్)శుక్రవారం రోజున పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఈ పరామర్శలు ఆయన వెంట మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

తుమ్మలకు మంత్రి పువ్వాడ అభినందనలు

News Telangana

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రక్షణ కల్పించిన రేవంత్ సర్కార్

News Telangana

హైదరాబాదుకు కూతవీడు దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు

News Telangana

Leave a Comment