October 17, 2025
News Telangana
Image default
Telangana

ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ భాష పరీక్ష పోటీలు

రాయికల్ / న్యూస్ తెలంగాణ :-

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మదీనా మజీద్ ఆవరణలో ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ దాని మరియు ఉర్దూ లాంగ్వేజ్ యొక్క పరీక్షలను హఫీస్ ముహమ్మద్ సద్దాం, హఫీస్ ఇమాముద్దీన్ ,హఫీస్ మున్వర్, ఆఫీస్ అన్వర్, హ రాహుఫ్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఉర్దూ భాష పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇట్టి పరీక్షల్లో 75 విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయికల్ సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సోహెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షాకీర్ సెక్రెటరీ ముజాహిద్ తబ్లిక్ జమాత్ అధ్యక్షులు మొహమ్మద్ సాబీర్ మొహమ్మద్ అబ్దుల్ హాసo మొహమ్మద్ జుబేర్ షఫీ టీచర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

0Shares

Related posts

రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న సిద్దిపేట జిల్లా రూరల్ సబ్ రిజిస్టర్

News Telangana

💥రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

News Telangana

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

News Telangana

Leave a Comment