October 15, 2025
News Telangana
Image default
Telangana

భక్తుల వీరప్ప పై దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది


  • జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు


న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా :-

భక్తుల వీరప్ప దంపతులపై దాడి చేసిన ఘటన విషయంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు..
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వీరశైవ లింగయత్ సమాజం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు, సమాజ పెద్దలు నాయికోటి రామప్ప సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారికి పిర్యాదు ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా ఇప్పపల్లి నరసింహులు మాట్లాడుతూ ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. వారితో పాటు
సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు ఏ రేవని సిద్దప్ప, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శివకుమార్, యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజి, సదాశివ పేట మండల అధ్యక్షులు నాగేశ్వర్, అశోక్, రవి తదితరులు ఉన్నారు.

0Shares

Related posts

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా

News Telangana

వేములవాడ ఆలయ అభివృద్ధి పై సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం

News Telangana

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

News Telangana

Leave a Comment