Category : National
రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు
News Telangana :- రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు జనవరి 19 నుండి రైళ్లు నడపబడతాయి. జనవరి 23వ తేదీ నుంచి శ్రీరాముని...
ఛత్తీస్ గడ్లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి
సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- చత్తీస్గడ్లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు....
నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం
హైదరాబాద్ ( News Telangana ) : ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సంచాలకులు శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. డిసెంబరు 16...
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
News Telangana :- కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 15 ( న్యూస్ తెలంగాణ ) :- దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్పై దాడికి పాల్ప...
మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల
News Telangana :- మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని,...
నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !
హైదరాబాద్, డిసెంబర్ 15 ( News Telangana ) :- శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం...
ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?
News Telangana :- స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ...
పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 14 ( News Telangana ) దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం...
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మావోయిస్టుల పంజా
రాయ్ పూర్, డిసెంబర్ 13 ( News Telangana ) :- ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నేడు జరగునన్న సంద ర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...