July 21, 2025
News Telangana

Category : National

National

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

News Telangana
News Telangana :- రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు జనవరి 19 నుండి రైళ్లు నడపబడతాయి. జనవరి 23వ తేదీ నుంచి శ్రీరాముని...
National

ఛ‌త్తీస్ గ‌డ్‌లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి

News Telangana
సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- చ‌త్తీస్‌గ‌డ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాక‌ర్‌ రెడ్డి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు....
NationalPhotographyTechTelanganaTravelUncategorizedVirtual Reality

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం

News Telangana
హైదరాబాద్‌ ( News Telangana ) : ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ సంచాలకులు శ్రీరఘునందన్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబరు 16...
NationalTelangana

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

News Telangana
News Telangana :- కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
AndhrapradeshCrime NewsNationalPoliticalTelangana

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 15 ( న్యూస్ తెలంగాణ ) :- దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్ప...
AndhrapradeshCrime NewsNationalPoliticalTelangana

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

News Telangana
News Telangana :- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని,...
AndhrapradeshNationalTelangana

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana
హైదరాబాద్, డిసెంబర్ 15 ( News Telangana ) :- శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం...
National

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

News Telangana
News Telangana :- స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ...
NationalPolitical

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్

News Telangana
న్యూఢిల్లీ, డిసెంబర్ 14 ( News Telangana ) దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం...
Crime NewsNationalPolitical

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మావోయిస్టుల పంజా

News Telangana
రాయ్ పూర్, డిసెంబర్ 13 ( News Telangana ) :- ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నేడు జ‌ర‌గున‌న్న సంద‌ ర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...