Category : Political
Rahul Gandhi: జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన
దిల్లీ ( News Telangana ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి...
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ ( News Telangana ) :- తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేతపత్రంలో పలుకీలక విషయాలను...
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్రావు
News Telangana :- నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల...
AgricultureAndhrapradeshAppleBusinessCarsCinima NewsCrime NewsDesignFashionFeaturedFitnessFoodGadgetsGoogleLife StyleMicrosoftNationalPhotographyPoliticalSports NewsTechTelanganaTravelUncategorizedVirtual Reality
తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్..
News Telangana :- భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా...
నేడు పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన
హైదరాబాద్, డిసెంబర్ 20 ( News Telangana ) :- ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని, పరిశీలించనున్నారు. చేనేత కార్మికులతో సమావేశం...
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియా గాంధీ?
హైదరాబాద్, ( News Telangana ) :- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటి కల్ ఆఫైర్స్ కమిటీ తీర్మానిం చిన కాఫీలు ఢిల్లీకి చేరాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్ర...
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి
హైదరాబాద్, డిసెంబర్ 19 ( News Telangana ) దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి. విద్యా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగం పేటలోని హెచ్పీఎస్ 2023నాటికి వందేళ్లకు చేరుకున్నది....
కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తేలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త...
ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన
హైదరాబాద్ ( News Telangana ) : రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా నియమించింది. దీంతో పాటు ప్రజావాణికి...
ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ డిసెంబర్ 19 ( News Telangana ) :ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న...