Category : Telangana
చిలుకూరు ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా కాంపాటి రంజిత్ కుమార్ ఏకగ్రీవం
ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. చిలుకూరు, జూన్ 19 ð న్యూస్ తెలంగాణ ) ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా...
చిలుకూరు మండల ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక
చిలుకూరు, జూన్ 06:( న్యూస్ తెలంగాణ ) గత కొంత కాలం నుండిహుజూర్నగర్ నుండి కోదాడ వరకు ఉన్న నేషనల్ హైవే-167 రోడ్డు మీదికి రాత్రి సమయం లో గేదెలు అకస్మాత్తుగా రావడం వలన...
తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక
చింతకాని / మే 15 / న్యూస్ తెలంగాణ :- తెలుగుదేశం పార్టీ వందనం గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం గ్రామంలో తెలుగుదేశం...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న వసూళ్ల పరంపర
ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్, మే 05(న్యూస్ తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లోకి వస్తున్న తీరు విధితమే. హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఖాళీ...
భూముల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
చిలుకూరు, ఏప్రిల్ 28:( న్యూస్ తెలంగాణ ) రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు కోసం భూమి హక్కులు భద్రం కోసం భూసమస్యల సత్వర పరిష్కారం కోసం భూభారతి చట్టం రైతుల...
జాతీయ కౌన్సిల్ సభ్యులుగా దొడ్డ వెంకటయ్య
న్యూస్ తెలంగాణ చిలుకూరు 27: అఖిల భారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చిలుకూరు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ వెంకటయ్య నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయన...
హన్మకొండ జిల్లాలో ఎనిమిదో వింత – 3 .. భూ స్కాం ..!
ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23(న్యూస్ తెలంగాణ): హనుమకొండ జిల్లాలో ఎనిమిదో వింత అనే కథనాన్ని న్యూస్ తెలంగాణ పత్రిక ప్రచురించడం జరిగింది. చనిపోయిన వ్యక్తి వచ్చి భూమార్పిడి ప్రక్రియకు సంతకం చేశాడా...
కార్మిక శాఖలో కాసుల కలెక్షన్ …! శవాలతో పైసలు ..?
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 21 (న్యూస్ తెలంగాణ):కార్మిక శాఖల పక్క కమర్షియల్.కాసుల పంటకు శాఖలో కొందరి వ్యక్తుల పునర్జీవం పోస్తారట.ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేబర్ కార్డుల రారాజుల పర్వం అంత ఇంత లేదట.ఏకంగా...
ఘోర రోడ్డు ప్రమాదం బస్సు బోల్తా. 30 మందికి తీవ్ర గాయాలు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి చింతలపాలెం ఏప్రిల్ 20: ( న్యూస్ తెలంగాణ ) చింతలపాలెం మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో 20 నుంచి...
గేటు కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి సూసైడ్
సూర్యాపేట జిల్లా జిల్లా చిలుకూరు ఏప్రిల్ 19:( న్యూస్ తెలంగాణ ) మండలం లో ని గేటు ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ విద్యార్థిని ఈ రోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల...