Category : Telangana
కారు అదుపుతప్పి నలుగురికి గాయాలు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11 ( News Telangana ) :- సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో హైదరాబాద్- విజయవాడ 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి పక్కనే...
హన్మకొండ జిల్లాలో ఎనిమిదో వింత – 2 ..? భూ కుంభకోణం లో కోట్ల స్కాం ..?
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 11(న్యూస్ తెలంగాణ): ఎనిమిదో వింత అని న్యూస్ తెలంగాణ దిన పత్రికలో గతంలో ప్రచురించిన విషయం విధితమే.అయితే మా పత్రిక చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూసాయి....
హన్మకొండ జిల్లాలో ఎనిమిదో వింత .. ! కోట్ల రూపాయల భూమి ..?
( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు ) ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 06 (న్యూస్ తెలంగాణ) : – ప్రపంచంలో ఇప్పటివరకు 7 వింతలే అని...
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన అఖిలపక్ష నాయకులు
ముదిగొండ ప్రతినిధి, ఏప్రిల్ 1 ( న్యూస్ తెలంగాణ ) :- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పథకాన్ని పేదలకు అందించి నిరుపేదల ఆకలి...
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో ‘పొదెం’ భేటీ
భద్రాద్రి జిల్లా బ్యూరో, మార్చి27 (న్యూస్ తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ శాసనసభ్యులు ‘పొదెం’ వీరయ్య గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో...
హత్య కేసులో ముగ్గురు నేరస్తులకి జీవిత ఖైదీ శిక్ష
సూర్యాపేట జిల్లా చిలుకూరు మార్చి 26 : ( న్యూస్ తెలంగాణ ) హత్య కేసులో ముగ్గురు నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ సెషన్స్ ఎస్సీ .ఎస్టీ. నల్గొండ జిల్లా కోర్టు మంగళవారం...
సీఎం పర్యటనపై హెలిప్యాడ్ ను పరిశీలించి కలెక్టర్,ఎస్పీ
హుజూర్ నగర్ ప్రతినిధి, మార్చి 25 (న్యూస్ తెలంగాణ): హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్,ఎస్పీ కె.నరసింహ హెలిప్యాడ్ ప్రాంతాన్నిపరిశీలించారు.సిఎం పర్యటన సందర్భంగా...
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి …రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము
అనంతగిరి ప్రతినిధి, మార్చి 21(న్యూస్ తెలంగాణ): రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు రజక వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి ఆధారంగా బ్రతికే కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయిని,...
మీడియా పాలసీని ప్రకటించాలి -పురుషోత్తం నారగౌని
మంచిర్యాల, మార్చి 21 ( News Telangana ) :ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోకుండా జర్నలిస్టుల సంబంధిత అవసరాలను పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైన మీడియా పాలసీని రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలవాలని...
పసి పిల్లతో చెలగాటం ఆడుతున్న హాస్పిటల్
న్యూస్ తెలంగాణ //స్టేట్ ఇంచార్జి పసి పిల్లలతో చెలగాటం ఆడుతూ ఇష్టం సారంగా వ్యవహరిస్తు ఒక వైపు గోడల నిర్మాణ పనులు చేస్తుండగా హాస్పిటల్ ఆవరణలో నే సిమెంట్ బాగులు పెట్టి పసి పిల్లలను...