October 16, 2025
News Telangana
Home Page 3
Telangana

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి…

News Telangana
అమీన్‌పూర్‌ / న్యూస్ తెలంగాణ :- అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ భూము లను పరిరక్షించాలని,ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని, ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల
Telangana

ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ భాష పరీక్ష పోటీలు

News Telangana
రాయికల్ / న్యూస్ తెలంగాణ :- జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మదీనా మజీద్ ఆవరణలో ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ దాని మరియు ఉర్దూ లాంగ్వేజ్ యొక్క పరీక్షలను
Telangana

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్క

News Telangana
. ఝరాసంగం ప్రతినీది ఆక్టోబర్ 12,(న్యూస్ తెలంగాణ) ఝరాసంగం లోని కమల్ పల్లి పోలియో వ్యాధి నివారణకై దేశంలో చుక్కల మందు యుద్ధం కొనసాగుతూనే ఉంది విడుదలవారీగా చుక్కల మందు వేసే కార్యక్రమం కొనసాగుతూనే
Telangana

సామాజిక చైతన్యానికి లక్ష్మణ్ చేసిన కృషి చిరస్మరణీయం ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు

News Telangana
మేడిపల్లి అక్టోబర్ 12(న్యూస్ తెలంగాణ)సామాజిక సేవే తన లక్ష్యంగా,వెనుకబడిన తరగతులకు చెందిన గంగపుత్ర కుటుంబాల సంక్షేమమే పరమావధిగా తన తుదిశ్వాస వరకు వారి అభ్యున్నతికి పాటుపడిన చిరస్మరణీయుడు వెంకట లక్ష్మణ్ అని బోడుప్పల్ మున్సిపల్
Telangana

బరితెగిస్తున్న ఇసుకాసురులు

News Telangana
పినపాక నియోజకవర్గ ప్రతినిధి( న్యూస్ తెలంగాణ) సెప్టెంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ఇసుకాసురులు బరితెగించారు. ఇసుకను ఇష్టానుసారంగా రవాణా చేసేందుకు ఏకంగా నకిలీ డీడీలు సృష్టించి దర్జాగా ఇసుకను
Telangana

మైన్ డైమండ్ షో నీ ప్రదర్శించిన చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్…

News Telangana
శేరిలింగంపల్లి,అక్టోబర్ 10(న్యూస్ తెలంగాణ):-ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో “మైన్ డైమండ్స్”షోని ప్రారంభించింది.మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన
Telangana

పొగాకు వ్యతిరేక అవగాహనా సదస్సు

News Telangana
ఇందల్వాయి (న్యూస్ తెలంగాణా) 10 అక్టోబర్ నిజామాబాదు జిల్లా ఇందల్వాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి పరిధిలో గల గౌరారం ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
Telangana

హత్యకేసులో పలువురిని అరెస్టు చేసిన డీఎస్పీ

News Telangana
కామారెడ్డి ప్రతినిధి (న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 10. మద్నూర్ మండల పరిధిలోని సోమూరు గ్రామంలో సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో గొడవ జరిగింది. భీమ్ రావు కు రాజ్ కుమార్ డబ్బులు బాకీ
Telangana

ప్రజా అభిమాని పిఎస్ఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు

News Telangana
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస రావు (బాపు) పుట్టినరోజు వేడుక
Telangana

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన పిఎస్ఆర్

News Telangana
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన మెరుగు జంపయ్య (మటన్ వ్యాపారి) ఇటీవలే అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను